Home తాజా వార్తలు మునిపల్లి మండలంలో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.

మునిపల్లి మండలంలో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్.

by Telangana Express

జోగిపేట డిసెంబర్ 20:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్) ఆందోల్ నియోజకవర్గంలో మునిపల్లి మండలం కంకోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ను కలెక్టర్ వల్లూరి క్రాంతి శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు, పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి ఎలా చదువుకుంటున్నారు అని అడిగి తెలుసుకున్నారు, రూమ్ ,2 రేట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గ్రంథాలయాన్ని పరిశీలించారు, కలెక్టర్ వెంట విద్యాధికారి వెంకటేశ్వర్లు ఉన్నారు.

You may also like

Leave a Comment