Home తెలంగాణ బైంసాలో ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పర్యవేక్షించిన శ్రీ పొగు లేంటి శ్రీనివాస్ రెడ్డి

బైంసాలో ఇందిరమ్మ కాలనీ డబల్ బెడ్ రూమ్ ఇండ్లను పర్యవేక్షించిన శ్రీ పొగు లేంటి శ్రీనివాస్ రెడ్డి

by Telangana Express


తెలంగాణ ఎక్స్ ప్రెస్ 16/11/24
భైంసా పట్టణం లోని ఇందిరమ్మ
సందర్శించి ఇండ్ల నిర్మాణం పూర్తయిందా లేదా మరియు మౌలిక వసతులు ఏమి ఏమి కావాలి ఈ విషయంపై స్వయంగా డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అక్కడ జరిగిన పనులను పర్యవేక్షించిన గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ మరియు రెవెన్యూ శాఖ మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి అంతకుముందు బైంసా పట్టణంలోని ఐబి గెస్ట్ హౌస్ లో బైంసా టౌన్ లో మరియు ముధోల్ నియోజకవర్గం లోని గ్రామాలలో ఎన్ని ఇండ్లు మంజూరైనవి ఎన్ని కట్టారుఇంకా ఏమైనా పనులు చేయవలసి ఉందా వీటిపై గౌరవ మంత్రివర్యులు డీటెయిల్ గా తెలుసుకోవడం జరిగింది. దీనితోపాటు ఖరీఫ్ పంట సేకరణ గురించి రివ్యూ మీటింగ్ జరపడం జరిగింది. మరియు ప్రభుత్వ భూములలో ఎవరైనా పంట పండిస్తూ పట్టాలు లేని వారు ఎవరైనా ఉన్నారా అని దీనిపై కూడా డీటెయిల్ గా రిపోర్ట్ తయారు చేయాలని ప్రభుత్వాధికారులను ఆదేశించారు. సీసీఐ పత్తి ఖరీదు పై సీసీఐ వారు సరైన రేటు ఇస్తున్నారా లేదా అనే దానికి ఒకవేళ పత్తి సీసీఐ కి అమ్మకుండా ప్రైవేట్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో పత్తి అమ్మితే ప్రైవేట్ వ్యాపారులు సరైన తూకం చేస్తున్నారా సరైన రేటు ఇస్తున్నారా దానిపై కూడా తెలుసుకోవడం జరిగింది మరియు బైంసా డబల్ బెడ్ రూమ్ ఇండ్లు గాని గ్రామాలలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాని మౌలిక వసతుల కొరకు కరెంటు నీటి సరఫరా డ్రైనేజ్ వీటి కొరకు త్వరలోనే నిధులు విడుదల చేపిస్తామని హామీ ఇచ్చారు మరియు రైతులకు ఎటువంటి కష్టం నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాధికారులదని మరియు ప్రభుత్వంది అని అన్నారు. జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు ఈ సమస్యలపై నిగా పెట్టాలని ఆదేశించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ మరియు ఆర్డీవో మరియు ఇతర ప్రభుత్వ అధికారులు హాజరైనారు.

You may also like

Leave a Comment