హైదరాబాద్, జూన్ 11:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)ఎలక్ట్రానిక్ మీడియా పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ త్వరితంగా జరిగెల చూడాలని
తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్టుల యూనియన్ ప్రధాన కార్యదర్శి ఘోరీ నేతృత్వంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ ను మంగళవారం కలిసి వినతి పత్రం అందించారు. స్పందించిన అధ్యక్షుడు సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో
ఉర్దూ పత్రికలు, పాత్రికేయుల బృందం ఖలీల్ అహ్మద్, ముహమ్మద్ అసద్ అలీ, ముహమ్మద్ అలీ హష్మత్ జహూరీలు తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్ కు శాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉర్దూ అకాడమీ సూపరింటెండెంట్ వి.కృష్ణ పాల్గొన్నారు.
పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని తెలంగాణ ఉర్దూ అకాడమీ అధ్యక్షుడు తాహిర్ బిన్ హమ్దాన్కు తెలంగాణ యూనియన్ ఆఫ్ ఉర్దూ జర్నలిస్ట్ల వినతి
70
previous post