ఎల్లారెడ్డి, జూన్ 9:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ అమెరికా పర్యటనలో వాషింగ్టన్ లో భాగంగా సియటల్ జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మెగా కన్వెన్షన్ కు ముఖ్యఅతిథిగా హాజరై నియోజకవర్గంలో అభివృద్ధికి పెట్టుబడులు పెట్టే విధంగా కృషి చేయాలని వారిని కోరారు. ముఖ్యఅతిథిగా పాల్గొని విజయవంతంగా ముగుంచుకొని తిరిగి స్వదేశాగమనం కి రావటంతో ఎల్లారెడ్డి కాంగ్రెస్ నాయకులు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ ప్రశాంత్ గౌడ్ , కాంగ్రెస్ నాయకులు నాగం సాయిబాబా , షేకవత్ అలీ, గఫర్, తదితరులు పాల్గొన్నారు..
ఎమ్మెల్యే కు స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు…
57
previous post