హైదరాబాద్, మార్చి 7:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మహా శివరాత్రి కానుకగా గురువారం అర్థరాత్రి నుంచి తెలుగు బిగ్గెస్ట్ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్న “సౌండ్ పార్టీ” మూవీ ఫుల్ మూన్ మీడియా ప్రొడక్షన్స్ పతాకంపై వీజే సన్నీ, హ్రితిక శ్రీనివాస్ జంటగా రూపొందిన చిత్రం సౌండ్ పార్టీ. జయ శంకర్ సమర్పణలో సంజయ్ శేరి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి పొలిశెట్టి, మహేంద్ర గజేంద్ర, శ్రీ శ్యామ్ గజేంద్ర నిర్మించారు. గతేడాది నవంబర్ 24న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. యూత్ దగ్గర నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం అలరించింది. తాజాగా ఓటీటీలోనూరీ సౌండ్ చేయడానికి ఈ సినిమా సిద్ధమయింది. తెలుగు బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ అయినా ఆహా లోకి సౌండ్ పార్టీ చిత్రం వచ్చేసింది. మహాశివరాత్రి కానుకగా నేటి అర్ధరాత్రి నుంచి సౌండ్ పార్టీ చిత్రం ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
అర్ధరాత్రి ఆహాలో “సౌండ్ పార్టీ” మూవీ ఓటిటిలో విడుదల
57