ముధోల్:07మార్చ్(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మండల కేంద్రమైన ముధోల్ లోని శ్రీ స రస్వతి శిశు మందిర్ పాఠశాలలో గు రువారం ముందస్తుగా మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవంగా జరుపుకున్నా రు. ఈ సందర్భంగా విద్యార్థులు పర మశివుని ప్రతిరూపాన్ని ఏర్పాటు చేసి శివలింగానికి పూజలను చేశారు. అ నంతరం విద్యార్థులు వేసిన శివుని వే ష ధారణ పలువురిని ఆకట్టుకు న్నాయి. దీంతో పాఠశాల ఆవరణలో ఓం నమశ్శివాయ అంటు నామస్మ రణతో మార్మోగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆచార్యులు శివరాత్రి పండుగ విశిష్టతను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ప్రధానాచార్యులు, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు
శిశు మందిర్ పాఠశాలలో ముందస్తు శివరాత్రి పండుగ
61
previous post