Home తాజా వార్తలు ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

ఘనంగా స్వయం పరిపాలన దినోత్సవం

by Telangana Express

మార్చ్ 7( తెలంగాణ ఎక్స్ ప్రెస్) నర్వ మండల కేంద్రంలోని నర్వ ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిరూపించారు హెచ్ఎం మల్లేష్ ఆధ్వర్యంలో 30 మంది విద్యార్థులు ఉపాధ్యాయులుగా మరి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు కలెక్టర్. గా నికిత. డీఈవోగా నవీన ఎం ఈ ఓ గా లక్ష్మి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా రిహానా బేగం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా జ్యోతి వ్యవహరించారు అనంతరం ప్రతిభ చాటిన విద్యార్థులకు మెమోటోలను బహుమతులను అందజేశారు

You may also like

Leave a Comment