Home తాజా వార్తలు బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమీక్షంలో గాంధీభవన్లో బీర్కూరు మండల ప్రజలు ఉన్నారు 2500 మంది

బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమీక్షంలో గాంధీభవన్లో బీర్కూరు మండల ప్రజలు ఉన్నారు 2500 మంది

by Telangana Express

కామారెడ్డి జిల్లా/ బీర్కూర్ మండల్ మార్చి 7 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)

.బాన్సువాడ నియోజవర్గంలోని బీర్కూరు మండలాన్ని చెందిన బి ఆర్ ఎస్ నాయకులు అసంతృప్తితో కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు ఈ ముఖ్య నాయకులందరూ హైదరాబాద్ తరలి వెళ్లారు గాంధీభవన్లో కానీ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం జరుగుతుంది అని తెలియజేశారు బాన్సువాడలో ఉనికి కూలిపోతున్న పోచారం భాస్కర్ రెడ్డి కుటుంబం రోజురోజుకి అయోమయంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పోచారం పడ్డారు.

You may also like

Leave a Comment