Home తాజా వార్తలు టెన్త్ క్లాస్ మెంట్ కుటుంబానికి41,000 ఆర్థిక విరాళాన్ని అందజేసిన స్నేహితులు

టెన్త్ క్లాస్ మెంట్ కుటుంబానికి41,000 ఆర్థిక విరాళాన్ని అందజేసిన స్నేహితులు

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 22( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి).

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం శ్రీరాములుపేట గ్రామానికి చెందిన కోల,సంతోష్ అనే యువకుడు గత నెల రోజుల క్రితం ట్రైన్ ఏక్సిడెంట్ లో చనిపోగా అతనితో 2010 సం. 10 వ తరగతి చదువుకున్న తోటి స్నేహితులంతా కలిసి గురువారం వారి కుటుంబాన్ని పరమర్శించి, వారికి ధైర్యాన్ని ఇచ్చి, వారి కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని తెల్పి, ఆ కుటుంబానికి 41000(నలభై ఒక్క వేల) రూ..లు ఆర్థిక సహాయంగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో అతనిమిత్రులు,సదానందం,మారుతి,శంకర్,రఘు,కుమార్,ప్రసాద్ సుధాకర్, రాము, భాస్కర్,మధు తదితరులు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment