బోధన్ రూరల్,ఫిబ్రవరి17:(తెలంగాణ ఎక్స్ ప్రెస్) సాలురా మండల నూతన తహాసిల్దార్ గా పదవి బాధ్యతలు చేపట్టిన రమేష్ ను ప్రజా ప్రతినిధులు,గ్రామ పెద్దలు మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్య క్రమంలో సొసైటీ చైర్మన్ అల్లే జనార్ధన్, ఐడిసిఎంఎస్ డైరెక్టర్ రాజా గౌడ్,గ్రామ పెద్దలు కే.జి.గంగారాం,డిస్కో సాయిలు,కండేల సంజీవ్,బుయ్యన్ సురేష్,శివరాజ్,రమేష్,రాజు,మోహన్ తది తరులు పాల్గొన్నారు.
నూతన తహాసిల్దార్ కు సన్మానం
69