Home తాజా వార్తలు నూతన ఏసిపి శ్రీనివాస్ జీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉడుత కుమార్

నూతన ఏసిపి శ్రీనివాస్ జీ ని మర్యాదపూర్వకంగా కలిసిన ఉడుత కుమార్

by Telangana Express

వీణవంక, ఫిబ్రవరి 16( తెలంగాణ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి ).

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణ ఏ సి పి గా బాధ్యతలు స్వీకరించిన శ్రీనివాస్ జీ ని, శుక్రవారం వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బిజెపి నాయకులు ఉడుత కుమార్ మర్యాదపూర్వకంగా కలుసుకొని, పూల గుచ్చం అందజేస్తూ, శాలువా కప్పి, శుభాకాంక్షలు తెలియజేశారు.

You may also like

Leave a Comment