వసంత పంచమి రోజున లోకేశ్వరం ఫిబ్రవరి 14 తెలంగాణ ఎక్స్ ప్రెస్ లోకేశ్వరం మండలంలోని వివిధ గ్రామాలతోపాటు మన్మద్ గ్రామంలో జడ్పీఎస్ ఎస్ పాఠశాలలో 1995-1996 పూర్వ విద్యార్థులు సహకారంతో సరస్వతి దేవి విగ్రహా ప్రతిష్టాపన చేయడం జరిగింది, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు మాట్లాడుతూ సరస్వతి దేవి పుట్టిన రోజున అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం మాకు ఎంతో గర్వకారణం మా పూర్వ విద్యార్థుల ఉపాధ్యాయుల సహకారంతో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగిందని అన్నారు కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోలం శ్యామ్ సుందర్, ఎంపీపీ లలిత బోజన్న, పిఎసిఎస్ చైర్మన్ రత్నాకర్ రావు, మాజీ సర్పంచులు శేఖర్ రెడ్డి, ముత్త గౌడ్,లక్ష్మణ్ పటేల్,పిఎసిఎస్ డైరెక్టర్ బండి ప్రశాంత్, ఎంఈవో చంద్రకాంత్, ఉపాధ్యాయులు రాజారామ్ 1995-1996 పూర్వ విద్యార్థులు వీడిసి గ్రామస్తులు పాల్గొన్నారు.
సరస్వతి దేవి జన్మదిన వేడుకలు
77
previous post