59
ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 13:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ )ఎల్లారెడ్డి కి కొత్తగా వచ్చిన సిఐ. రవీందర్ నాయక్ , అలాగే ఎస్ఐ బొజ్జ మహేష్ లను మంగళవారం ఎల్లారెడ్డి టౌన్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎస్సి మోర్చా ఎర్రమన్ను కుచ్చ ఒకటో వార్డు నాయకుడు అల్లం పండరి, బీజేపీ కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సంధర్బంగా శాలువా కప్పి ఇద్దర్ని సత్కరించారు. ప్రజలకు న్యాయం చేసే దిశగా పని చేస్తే తమ పూర్తి సహకారం ఉంటుందని వారన్నారు.