Home తాజా వార్తలు షబ్బీర్ అలీను సన్మానించిన మీనా విద్యా సంస్థల చైర్మన్ మహిముద్ అలీ

షబ్బీర్ అలీను సన్మానించిన మీనా విద్యా సంస్థల చైర్మన్ మహిముద్ అలీ

by Telangana Express

మిర్యాలగూడ జనవరి 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
ఎస్సీ ,ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా నియమితులైన షబ్బీర్ అలీను మీనా విద్యా సంస్థల చైర్మన్ ఎండి మహిముద్ అలీ బోకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు శాలువాతో ఘనంగా సన్మానించారు.

You may also like

Leave a Comment