ముధోల్.ఆగస్టు25(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
అసెంబ్లీ ప్రవాస్ యోజన కార్యక్రమం లో భాగంగా శనివారం జీ ఏం ఫంక్షన్ హాల్ లో బిజెపి కార్యకర్తల ముఖ్య సమావేశంశనివారం ఉందని బిజెపి నాయకులు తాటివార్ రమేష్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మహారాష్ట్రలోని నాయగాం ఎమ్మెల్యే రాజేష్ సంబాజి పవర్ హాజరుకా నున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
నేడు బీజేపీ కార్యకర్తల ముఖ్య సమావేశం
39
previous post