30
హైదరాబాద్ , ఆగస్టు 25:-(తెలంగాణ ఎక్స్ ప్రెస్ స్టేట్ బ్యూరో)మలేషియలో తమ యజమాని తమ పాస్ పోర్ట్ లను జప్తుచేసి జీతాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆరోపించిన తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాకు చెందిన 21 మంది వ్యక్తులు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బిబి.పాటిల్ ని సంప్రదించారు. వెంటనే స్పందించిన ఎంపీ.బిబి పాటిల్ కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులను అప్రమత్తం చేసి భారత రాయబార కార్యాలయనికి సమాచారం అందించారు. మలేషియాలోని భారత రాయబార కార్యాలయం అధికారులు యజమాని నుండి పాస్ పోర్ట్ ఇప్పించి ఇండియాకు పంపిస్తాము అని తెలియజేశారు. మలేషియా బాధితుల తెలిపిన వివరాలు ప్రకారం కామారెడ్డి జిల్లాకి చెందిన 21 మంది మలేషియాకి కూలీ పని చేయడం కోసం వెళ్ళారు కామారెడ్డిలో ఎవరికి వారు తెలిసిన ఏజెంట్ ద్వారా వచ్చాము ఏజెంట్లకు ఒక్కక్కరము 1,50,000/- రూపాయలు అక్షరాల ఒక లక్ష యభైవేయిల రూపాయలు ఇచ్చి మలాసియా (కంపెనీ వీసాకు) కంపెనీకి వీసా ద్వారా వచ్చాము. కానీ ఇక్కడ వచ్చాక చూస్తే కంపెనీ లేదు.ఏమిలేదు ఇక్కడ మాకు చెప్పినటువంటి కంపెనీ లేదు.మమ్మల్ని ఇక్కడ ఉన్నా ఏజెంట్ లు (పాండియన్, రామలిగం) అనే ఏజెంట్ లు మమ్మల్ని కాంట్రాక్ట్ పనికి అమ్మేసారని ఎంపీకి వివరించారు. వారిని మేము మొదట్లో లో కంపెనీ లేదు కదా ఇంకా ఎందుకు ఉండాలి మమ్మల్ని ఇండియాకు
మలేషియాలో వేధింపులకు గురైన కామారెడ్డి జిల్లా కార్మికులకు ఎంపీ బీబీ పాటిల్ అండ
previous post