బాసర. ఆగస్టు. 24 (తెలంగాణ ఎక్స్ ప్రెస్)
బాసర. మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి రమణ రావు ఆధ్వర్యంలో పిఆర్టియు సభ్యత నమోదును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిఆర్టియు ముందు వరుసలో ఉంటుందని అన్నారు.కార్యక్రమంలో మండల పిఆర్టియు అధ్యక్షులు కోక్కుల గంగాధర్ ప్రధాన కార్యదర్శి పి రవీందర్ రెడ్డి రాష్ర్ట అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి అహద్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ బాబు, మామై శ్రీనివాస్, ఉపాధ్యాయులు అమర్నాథ్ లతీఫ్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు.