Home తాజా వార్తలు అభాగ్యులకు అండగా, ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్:

అభాగ్యులకు అండగా, ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్:

by V.Rajendernath

దివ్యాంగుల ఆసరా పింఛన్ల పెంపుదల కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి

మక్తల్ , ఆగష్టు 24 :- ( తెలంగాణ ఎక్స్ ప్రెస్): పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో
మఖ్తల్,మాగనూర్, , ఊట్కూర్, నర్వ, కృష్ణ మండలాలకు చెందిన మొత్తం 3848 మంది దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులకు గాను 200 మందికి ఆసరా పెన్షన్ పెంపుదల ప్రొసీడింగ్ కాఫీలను గురువారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అభాగ్యులకు అండగా ఆపద్బాంధవుడు సీఎం కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధుల తదితరులు పాల్గొన్నారు

You may also like

Leave a Comment