చేగుంట ఆగస్టు 17:—-(తెలంగాణ ఎక్స్ ప్రెస్)
మెదక్ జిల్లా చేగుంట మండలంలోని జెత్రం తండాలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో జేత్రామ్ తాండ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
గ్రామ అధ్యక్షుడిగా లావుడియా గణేష్ ఉపాధ్యక్షుడుగా శ్రీను జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్ అధ్యక్షులు ప్రవీణ్ ఎస్టీ సెల్ మాల రవి శంకర్ సోషల్ మీడియా మోహన్ నాయక్ బిఎల్ఎ గా రాజు మహిళా అధ్యక్షురాలు దీప. ఎన్ఎస్ యు ఐ గా ధన్సింగ్ నాయక్ నియమించడం జరిగింది. ఇందులో గ్రామ సీనియర్ నాయకులు. మండల అధ్యక్షుడు నవీన్ కుమార్ జనరల్ సెక్రెటరీ ఫౌండేషన్ ఓబీసీసీ అధ్యక్షుడు అన్నమాంజనేయులు ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్టాలిన్ నర్సింలు ఫకీర్ నాయక్ మద్దూరి రాజు అనిల్ తదితర నాయకులు పాల్గొన్నారు