భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట
ఫిబ్రవరి 15(తెలంగాణ ఎక్ష్ప్రెస్స్ )
దమ్మపేట మండలం లో ముస్తిబండలో గల ఉడతా
నేని వెంకటరావు స్తూపం వద్ద సి పి ఎం పార్టీ దమ్మపేట మండలం సెక్రటరీ దొడ్డా లక్ష్మి నారాయణ జిల్లా నాయుకులు మోరంపూడి శ్రీనివాసరావు ముందుగా నివాళ్లు అర్పించారు వారి యొక్క గొప్ప తనం పొగిడినారు వెంకటరావు బ్రతికిన్నంత కాలం ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉందని కొనియాడారు పార్టీ కోసం పట్టుదలతో పనిచేసారు అని అన్నారు ఈ కార్యక్రమం లో సి పి ఎం పార్టీ గ్రామ సెక్రటరీ కొలికిపోగు శేషుబాబు పార్టీ సభ్యులు అరేకుట్ల రాంప్రసాద్ దాంట్ల అశోక్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు రావు గంగాధర్ రావు సి పి ఐ పార్టీ నాయకులు కూకలకుంట సత్యనారాయణ తెలుగు దేశం పార్టీ నాయకులు సందా సుబ్బారావు లు పాల్గున్నారు
ఉడతానేని వెంకటరావు 32 వ వర్ధంతి
53
previous post